బాధితుడు ఇచ్చిన పత్రాల ఆధారంగా విచారణ పాత పహాణీలు పరిశీలించిన రెవెన్యూ అధికార్లు మేడ్చల్, మే 25 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొడుకు ఈటల నితిన్రెడ్డి భూ కబ్జాకు పాల్పడినట్టు బాధితుడు పిట్ల �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ఖమ్మం, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్,(నమస్తే తెలంగాణ): సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున�
వానలు పడంగనె చెరువులు నింపుదాం జూన్ 20 తర్వాత ప్రాణహిత ప్రవాహం వచ్చిన నీటిని వచ్చినట్టే ఎత్తిపోయాలి రిజర్వాయర్లు, చెరువులన్నీ నింపాలి నదీగర్భంలోనే 100 టీఎంసీలు నిల్వ ఇరిగేషన్ అవసరాల కోసం రూ.700 కోట్లు కాల�
13.06 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సమీక్ష హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అ�
హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వే�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అ�
మరింత కఠినంగా లాక్డౌన్ రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్డౌన్ ఎమర్జెన్సీ, ఎసెన్షియల్ సర్వీస్లకు ఆటంకం లేదు నిబంధనలు అతిక్రమించేవారిపై తీవ్రచర్యలు అనుమతిలేని వాహనాలను సీజ్ చేస్తాం ‘నమస్తే తెలంగాణ’�
టీఆర్ఎస్వీ హుజూరాబాద్ సెక్రటరీ కొలిపాక అజయ్ హుజూరాబాద్ టౌన్, మే 23: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకులు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని, ఇకపై కూడా ఉంటారని టీఆర్ఎస్వీ హుజూరాబాద్ నియోజకవర�