హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ఠ పురసార గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త జనగామ జిల్లాకు చెందిన వెలపాటి రామారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం సంతాపం ప్ర�
ఫర్టిలైజర్సిటీ, 27: సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ పేర్కొ�
హైదరాబాద్ : మే 28. తెలంగాణ వైతాళికులు స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆయన సేవలను స్మరించుకున్నారు. పత్రికా సంపాదకుడిగా, రచయి�
జూనియర్ డాక్టర్లు | రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు వారు వెల్లడించారు. సీఎం కేసీఆర్ తమ డిమాండ్లన్నీంటిని నెరవేరుస్తారన్న నమ్మకం ఉ
పింఛన్ పెంపు | రాష్ట్రంలో వృద్ధ కళాకారుల నెలవారీ పింఛన్ మొత్తాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. వృద్ధ కళాకారులకు గౌరవప్రదంగా నెలకు ఇస్తున్న రూ. 1500 మొత్తాన్ని రూ. 3016లకు పెంచుతున్
హైదరాబాద్ : తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ట పురస్కార గ్రహీత వెలపాటి రామరెడ్డి(85) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వ్యవసాయం, రైతు సమస్యలను తన కవిత్వం ద్వారా ఆవిష్కరించిన రైతు
ధాన్యం సేకరణ, వానకాలం సాగు, కరోనా, లాక్డౌన్ కీలక అంశాలు క్లస్టర్ల వారీగా పంటలపై నిర్ణయం ఎరువులు సిద్ధం చేయటంపైనా చర్చ హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 30న మధ్యాహ్నం 2 గ�
సీఎం దృష్టికి ప్రతిపాదన:మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీ అమలుచేసేందుకు కృషి చేస్తానని, ఈ విషయాన్ని సీఎం దృష్
అభినవ పూలే అయితే బడుగుల భూమి మీకేందుకు సీఎం కేసీఅర్పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మూల్యం తప్పదు టీఆర్ఎస్ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు హుజూరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్కు �
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్లో బుద్ధవనం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మాణం పూర్తి చేశామని, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన వెంటనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రార�