హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు పొడిగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా విద్యాభ్యాసం కోసం
హైదరాబాద్ : ధాన్యం దిగుబడి పెరుగుతున్నందున రాష్ట్రంలో రైస్ మిల్లులను మరింతగా ఏర్పాటు చేయాల్సిన అవసరం పెరిగిందని, అందుకోసం తగు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. ధాన్యం సేకరణను పూర్తిగా చేపట్టకు
హైదరాబాద్ : రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్, కొత్తగూడెంలలో 7 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కే
హైదరాబాద్ : భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్ర�
7 వైద్య కళాశాలల ఏర్పాటు | తెలంగాణలో కొత్తగా 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసు�
మంత్రిమండలి| రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి విధించిన లాక్డౌన్ గడువు నేటితో ముగియనుంది. దీంతో లాక్డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. దీనికోసం ఆదివారం మధ్యాహ్న
ఆరోగ్యం క్షీణించింది అంతే.. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, గడా ప్రత్యేకాధికారి వెల్లడి గజ్వేల్ అర్బన్, మే 29: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో తల్లీకొడుకు కరోనాతో ఇబ్బంది పడుతున్న�
కష్టకాలంలో కరుణచూపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెలా రూ.2 వేలు, 25 కేజీల బియ్యం 2,04,743కు పెరిగిన లబ్ధిదారుల సంఖ్య మొదటి నెలతో పోలిస్తే 79 వేలు అదనం సర్కారుపై నెలకు రూ.40.94 కోట్ల భారం లావణ్య కరీంనగర్లోని ఓ ప్రైవేట�
వ్యవసాయశాఖ అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వరి పంటను నాటు పద్ధతి కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా సాగుచేస్తే పెట్టుబడి మిగులుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతిభవన్లో వ్�