మంత్రి ఐకే రెడ్డి | రోనా సోకి తల్లిదండ్రులను కొల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ నాయకులు హర్షతిరేకాలు వ్యక్తం చేశారు.
కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్లపై కిషన్రెడ్డి తప్పుడు ప్రచారం మనకు ఇచ్చిందే 1400.. ఏపీకి 4,960 నాణ్యంగా లేవని పలు రాష్ర్టాల అభ్యంతరం వాటిని పట్టించుకోకుండా కిషన్రెడ్డి నిందలు కేంద్రమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహ�
ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతాం 15 రోజుల క్రితమే మాకు స్వాతంత్య్రం రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది టీఆర్ఎస్సే మేము నడిచేది సీఎం కేసీఆర్ బాటలోనే ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థే మాకు ప్రధానం కరీంనగర్ జడ్పీ చై�
కొవిడ్తో చికిత్సపొందుతూ కన్నుమూత సంతాపం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాహితీ శిఖరం నేలకొరిగిందన్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తెలుగుయూనివర్సిటీ, మే 15: ప్రముఖ సాహిత్య విమర్శకుడు, భాషావేత్త, ఉత్తమ అధ్యాప�
10,500 ఇంజెక్షన్లు సరఫరా చేయనున్న కేంద్రం 200 టన్నుల ఆక్సిజన్-వ్యాక్సిన్ సరఫరా పెంపు సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫోన్ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర �
ఇతర రాష్ర్టాల బాధితులకే 45% ఆక్సిజన్ ఆవిరి ఆ మేరకు కోటా పెంపుపై మాట్లాడరెందుకు? కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి రాష్ట్ర ప్రజల ప్రశ్న హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా వైద్య సహాయానికి సంబంధించి రాష్ర్టా�
హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచాలన్న ఉన్నత సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా వైద్య పరీక్షల బృహత్తర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని రాష్ట్ర ప్ర�
వీరశైవులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం మహాత్మా బసవేశ్వర్ జయంతి వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్ర�