AP Cabinet | మంత్రివర్గ మార్పులపై మంత్రి బాలనేని కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు.
CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయింది. ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో జగన్ కాలికి స్వల్ప గాయమైంది. సాయంత్రానికి కూడా సీఎం కాలు నొప్పి తగ్గకపోవడంతో విశ�
రామదూత క్రియేషన్స్ అధినేత, నిర్మాత దాసరి అరుణ్కుమార్ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు ఆయన తన ఆనంద�
టీటీడీ| తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుపతి,జూన్ 16: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనున్నది. 2019 ఎన్నికల సమయంలో అప్పటికే ఒంగోలు ఎంపీగా ఉంటూ..ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన సీఎం జగన్ బాబాయ్ సుబ్బారె�
కర్ఫ్యూ పొడిగింపు| ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి విధించిన కర్ఫ్యూను ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఈ నెల 20 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్�
హత్య కేసు| మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభమయ్యింది. కేసు విచారణ నిమిత్తం ఆరుగురితో కూడిన సీబీఐ అధికారుల బృంధం ఇప్పటికే కడప కేంద్ర కారాగ�
అమరావతి, జూన్ 1: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్లో రాయితీ వరి విత్తనాల పంపిణీకి జగన్ సర్కారు రంగం సిద్ధం చేసింది. మంగళవారం నుంచి ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం) సెంటర్ల ద్వారా రైతన్నలకు రాయితీ వరి విత్తనాలు పంపిణీ �
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు నాంపల్లి సీబీఐ కోర్టును జగన్, సీబీఐ అధికారులు మరోసారి గడువు కోరడంతో విచారణను మ�