ఏపీలో నైట్ కర్ఫ్యూ | ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. బహిరంగ ప్రదేశాలతో పాటు రెస్టారెంట్లు, బార్లలో కఠిన ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
డ్రామాలాడుతున్నారు | తిరపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేశ్ డ్రామాలు ఆడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు.
14న ఏపీ సీఎం బహిరంగ సభ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో సీఎం జగన్ ప్రచారానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 14న ఆయన చిత్తూర్ జిల్లా రేణిగుంటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నట్లు తెలిసింది.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించామని సీఎం �
అమరావతి : అమరావతి భూముల కేసులో చట్టబద్ధంగానే చంద్రబాబుపై సీఐడీ దర్యాప్తు జరుగుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్కు కక్ష సాధింపు ఆలోచన లేదన�
అమరావతి : పసుపు జెండా చూస్తే సీఎం జగన్ భయపడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు