తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్రెడ్డికి, మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు గురువారం శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖపట్నానికి మకాం మార్చడంపై ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ కార్యాలయం, పరవాడ సెజ్లో ఫార్మా యూనిట్ను ప్రారంభించారు.
Yatra 2 | ‘తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే కొడుకు అనే పాయింట్ చుట్టూ ‘యాత్ర-2’ కథాంశాన్ని అల్లుకున్నాం. 2009 నుంచి 2019 వరకు వై.యస్.జగన్ మెహన్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం’ అన్నారు మహి
Visakhapatnam: విశాఖ ఇక నుంచి ఏపీ రాజధాని కానున్నది. ఢిల్లీలో ఓ సమావేశంలో పాల్గన్న సీఎం జగన్ ఈ ప్రకటన చేశారు. ఇన్వెస్టర్లు తమ రాష్ట్రానికి రావాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రానికి అప్పులు దొరక్కుండా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. ఈ క�
అమరావతి : తిరుపతి లోక్సభ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికపై సీఎం జగన్ ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరిం�