న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో పెరుగుతున్న కాలుష్య స్థాయిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 12 రాత్రి వరకు అన్ని బొగ్గు ఆధారిత పరిశ్రమలను మూసివేయాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ�
తిరుపతి : అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో తిరుపతి, తిరుమలలో భక్తులు, స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రెండు కాలినడక మార్గాలను టీటీడీ అధికార�
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న స్వల్ప ఇన్ఫ్లో మెండొర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహరాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం శు�
నాగార్జున సాగర్| కృష్ణమ్మ శాంతించడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 34,341 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 40,726 క్యూసెక్�
జూరాల ప్రాజెక్టు గేట్ల మూసివేత | ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 50,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. విద్యుత్ ఉత్పత
న్యూఢిల్లీ: భద్రతా కారణాలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్ర కోటను ఆగస్ట్ 15 వరకు మూసివేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు దాడి చేయవచ్చని నిఘా వర్గా�
జన్పథ్ మార్కెట్ మూసివేత | దేశ రాజధాని ఢిల్లీపై కరోనా మహమ్మారి రెండో దశలో తీవ్ర ప్రభావం చూపింది. లాక్డౌన్, పలు కఠిన ఆంక్షల అనంతరం కేసుల సంఖ్య తగ్గుతూ
ముంబై విమానాశ్రయం| తౌటే తుఫాను ప్రభావంతో ముంబై విమానాశ్రయం మూతపడనుంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు విమానయాన శాఖ ప్రకటించింది.
కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలంలో కళ్యాణకట్ట మూసివేత | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
హైదరాబాద్: ఏపీలోకి ప్రవేశించే అంతరాష్ట్ర చెక్పోస్ట్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఏపీలోకి ప్రవేశించే వాహనాలను అక్కడి పోలీసులు నిలిపివేస్తున్నారు. గరికపాడు వద్ద గల ఏపీ-తెలంగాణ అంతర్రాష్ట్ర �