స్వచ్ఛ సర్వేక్షణ్లో సిద్దిపేట మెరిసింది. సిద్దిపేట అంటేనే అవార్డులు అని మరోసారి నిరూపించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్బ్యాక్లో అగ్రస్థానంలో నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఓడీఎఫ్++గా గుర్తింపును సొంతం చేసుకుందని మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజా ప్రతినిధులు, అధికారుల సమష్టి సహకారంతో పెద్దపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని, స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేస్తామని పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అర
రాష్ట్రంలో కొనసాగుతున్న 3,622 పంచాయతీల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛతలో ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచిం ది. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
స్వచ్ఛ సర్వేక్షణ్లో రాష్ట్రం అసాధారణ ప్రగతిని కనపర్చింది. తెలంగాణలోని పల్లెలు, జిల్లాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. దేశంలోని టాప్-10 జిల్లాల్లో 6, టాప్-25 జిల్లాల్లో 15 తెలంగాణవే. మొత్తం�
లంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, చర్యల వల్ల స్వచ్ఛతలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ విభాగంలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.
కాచిగూడ : స్వచ్ఛ సర్వేక్షణ్తో నగర రూపు రేఖలు మారుతాయని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లో ఎస్ఎఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న అమరేశ్వరి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని �
పారిశుద్ధ్యంపై కేంద్ర బృందాల ఆరా నివేదిక ఆధారంగా అవార్డులు హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కేంద్ర బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన 724 గ్రామాల్ల�