వినాయక చవితిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో భక్తులకు స్థానిక సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక
Clay Ganesh | వినాయక చవితి పండుగ సందర్భంగా కండ్లు మూసినా కండ్లు తెరిచినా ఆ గణనాథ ప్రతిరూపం మన మదిలో ఉంటుంది అని ఆయన మరోసారి రుజువు చేశారు. బుధవారం హైదరాబాద్ లోని కుషాయిగూడ చక్రిపురంలోని శిల్పకళ వర్క్ షాప్లో మూడ�
Clay Ganesh | మట్టి గణపతిని పూజించడం వలన పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కృత్రిమ రంగులతో తయారుచేసిన గణపతులను చెరువులో వేయడం వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు.
అల్లు అర్హ తనలోని డ్యాన్స్, యాక్టింగ్ తోపాటు మరో కళను కూడా అందరికీ పరిచయం చేసింది. మా కుటుంబానికి వినాయకుడిని కొనుక్కొనే అవసరమేమి లేదన్నట్టుగా తానే స్వయంగా గణేశుడిని తయారు చేసింది అర్