Ram Mohan Naidu | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి (Civil Aviation Minister) రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) అన్నారు.
NOTAM | పహల్గాం (Pahalgam) ఉగ్రవాద దాడి (Terror attack) తో నెలకొన్న ఉద్రిక్తతల సందర్భంగా పాకిస్థాన్ (Pakistan) విమానాలపై భారత ప్రభుత్వం (Indian Govt) విధించిన గగనతల నిషేధం (Notice To Air Men - NoTAM) ను మరో నెల రోజులపాటు పొడిగించింది.
Microsoft outage | మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft windows) ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్ కావడంతో శుక్రవారం స్తంభించిపోయిన ఎయిర్లైన్ సిస్టమ్స్ (Airline systems) ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి (Civil aviation minist
Air India Airbus A350: ఎయిర్ ఇండియా సంస్థ తన దళంలోకి ఎయిర్బస్ ఏ350ని చేర్చింది. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఇవాళ హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్లో ఆ విమానాన్ని ఆవిష్కరించారు. ఆకాశా ఎయిర్ సంస్�
domestic air traffic reached its highest level | దేశంలో కొవిడ్ పరిస్థితుల అనంతరం తొలిసారిగా గత ఆదివారం ప్రయాణాలు గరిష్ఠ స్థాయికి చేరాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఎదిగిన జ్యోతిరాదిత్య సింధియాపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. సింధియా అమ్ముడుపోయారంటూ యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్ర
న్యూఢిల్లీ: తండ్రి బాటలో తనయులు రాజకీయాల్లోకి రావడం సహజమే. కానీ అనూహ్య పరిణామాల మధ్య పార్టీలు మారి మూడు దశాబ్దాల తర్వాత తన తండ్రి చేపట్టిన పదవినే చేపట్టడం మాత్రం కచ్చితంగా విశేషమే. ఇప�