రవాణా శాఖలో పెంచిన సర్వీస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ కార్మికులు ఖమ్మంలోని ఆర్టీవ�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గంలోని ఆశ కార్యకర్తలు శుక్రవారం బాన్సువాడలోని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించారు.
మున్సిపల్, ఇతర ప్రభు త్వ శాఖల్లో పనిచేస్తున్న కాం ట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, నాన్ పర్మినెంట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టీ ఉప్పలయ్య డిమాండ్ చేశారు. శన
పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జీపీ కార్మికులు సోమవారం ధర్నాకు దిగారు. నెలల తరబడి జీతాలు ఇవ్వక పోతే ఎలా బతికేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బస్టాండ్ వద్�
గ్రేడింగ్తో సంబం ధం లేకుండా వేతనాలివ్వాలని సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల స్వామి డిమాండ్ చేశారు. ఐకేపీ వీవోఏలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు. బుధవార�
ఐదు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవీపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గుత్ప, అలీసాగర్ లిప్టు ఇరిగేషన్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చ�
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ ఏరియా కన్వీనర్ పెంటయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మధ
తెలంగాణాలో ఉన్న ఈఎస్ఐ దవాఖానాలు, డిస్పెన్సరీలలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, రోగులకు కనీస సదుపాయాలు కూడా లేవని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ అన్నారు. న్యూ బోయిగూడలోని బీమా వైద్య సేవల శాఖ డ�