రిలయన్స్ జియో..తాజాగా రాష్ట్రంలో మరో 14 నగరాల్లో తన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మొత్తం 33 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించినట్టు అయిందని జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి తెలిపారు.
భారత్ కాలుష్య కోరల్లో చిక్కుకొన్నది. ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 ఇండియాలోనే ఉన్నాయి. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ మంగళవారం ఈ ర్యాంకులను వెల్లడించింది.
నేడు పట్టణాలు, నగరాలలో టీవీ ప్రసారాలతో సమానంగా ఓటీటీ వేదికలు ఆదరణ పొందుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రంగంలోకి ప్రవేశించి ఒక ఓటీటీ వేదికను ఏర్పాటు
సమైక్య రాష్ట్రంలో నిర్వీర్యమైన కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరి పోస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం శ్రీరంగాపూర్ మండలంలోని రంగసముద్రంలో ఉచిత చేపపిల
భూతాపంతో నగరాలు వేగంగా వేడేక్కిపోతున్నాయ్. మెగాసిటీల్లో అయితే ఉపరితల ఉష్ణోగ్రత ఉడికిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో దశాబ్దంలో సరాసరిన 0.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 20 నుంచి 25 నగరాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విదేశాలతో పోల్చితే 5జీ రేట్లు దేశంలో తక్కువగానే ఉంటాయని చ�
హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ)తో కలిసి ఆదివారం రెండు కొత్త కోర్సులను ఆవిష్కరించింది.