దాదాపు 12ఏళ్ల క్రితమే మరాఠీ సినిమాల ద్వారా కథానాయికగా పరిచయమైంది మృణాల్ ఠాకూర్. అంతకు ముందే అక్కడ టీవీ ధారావాహికల ద్వారా పాపులర్ అయింది. అయితే తొలి తెలుగు చిత్రం ‘సీతారామం’తో ఈ భామకు ఇండస్ట్రీలో బ్రేక�
సీనియర్ హీరో నరేష్ కథానాయకుడిగా ‘శుభకృత్ నామ సంవత్సరం’ పేరుతో తెలుగు, కన్నడ భాషల్లో ఓ చిత్రం రూపొందుతున్నది. ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వంలో డీఆర్ విశ్వనాథ్ నాయక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కథానాయికగా తన లక్ష్యమని, భాషాపరమైన హద్దులు లేకుండా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటున్నానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. గతేడాది ఈ భామ ఖాతాలో ఛావా, థామా, ది గర్ల