మండలంలోని కరివెనలో తల్లిని కూతురు కట్టెతో కొట్టడంతో మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకున్నది. ఇందుకు సం బంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కరివెనకు చెంది న కాకి వెంకటమ్మ(60) కూతురు నారమ్మను భర్త వదిలేయడంతో తల్లి
భూదాన్బోర్డు నకిలీ సర్టిఫికెట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం