PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) చేరుకున్నారు. శనివారం ఉదయం మిజోరం పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడి నుంచి ఇవాళ మధ్యాహ్నం మణిపూర్ వెళ్లారు.
జాతుల మధ్య వైరంతో రెండేండ్లుగా రావణకాష్టంలా రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఎట్టకేలకు ప్రధాని మోదీ శనివారం పర్యటించనున్నారు. అల్లర్లు జరిగిన దాదాపు 28 నెలల తర్వాత ప్రధాని రాష్ట్రంలో పర్యటించనుండ
Four Shot Dead In Manipur | కారులో వెళ్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అక్కడున్న వృద్ధురాలితో సహా నలుగురిని కాల్చి చంపారు. మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Clashes In Manipur | మణిపూర్లో హమర్, జోమీ తెగల మధ్య ఘర్షణ జరిగింది. (Clashes In Manipur) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. పలువురు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గుంపులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస
bank robbery | సాయుధులైన ఐదుగురు వ్యక్తులు పట్టపగలు బ్యాంకు దోపిడీకి (bank robbery) పాల్పడ్డారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లో రూ.20 లక్షలు లూఠీ చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించేంద�
మణిపూర్ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమని, రాష్ట్రంలో కొనసాగుతున్న హింసకు బీజేపీ సర్కార్ మద్దతు ఉన్నదని, వెనుకుండి అంతా నడిపిస్తున్నదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ఆరోప�