Four Shot Dead In Manipur | కారులో వెళ్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అక్కడున్న వృద్ధురాలితో సహా నలుగురిని కాల్చి చంపారు. మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Clashes In Manipur | మణిపూర్లో హమర్, జోమీ తెగల మధ్య ఘర్షణ జరిగింది. (Clashes In Manipur) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. పలువురు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గుంపులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస
bank robbery | సాయుధులైన ఐదుగురు వ్యక్తులు పట్టపగలు బ్యాంకు దోపిడీకి (bank robbery) పాల్పడ్డారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లో రూ.20 లక్షలు లూఠీ చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించేంద�
మణిపూర్ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమని, రాష్ట్రంలో కొనసాగుతున్న హింసకు బీజేపీ సర్కార్ మద్దతు ఉన్నదని, వెనుకుండి అంతా నడిపిస్తున్నదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ఆరోప�