ఆసియాలోనే రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ చర్చిలో బుధవారం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. తెల్లవారు జామునే 4.30 గంటలకు శిలువ ఊరేగింపుతో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర�
ఈ పవిత్ర సంవత్సరంలో ఆయుధాల గర్జనలను ఆపే ధైర్యాన్ని కూడగట్టుకోవాలని, ప్రపంచంలో వ్యాపిస్తున్న విభజనలను అధిగమించాలని పోప్ ఫ్రాన్సిస్ అన్ని దేశాల ప్రజలకు బుధవారం క్రిస్మస్ సందేశం ఇచ్చా రు.
ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి వర్థిల్లుతోంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవీగా కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ కళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్త
హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 నుంచి జరుగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు.
‘దుర్భర శీతల కాలం మధ్యలో/ రోదింప చేసే హిమ పవనాలు/ ఉక్కులా దృఢమై నిలిచిన ధరిత్రి/బండలా మారిన నీరు..’ అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్' సృష్టించిన బీభత్స నేపథ్యంలో ఇంగ్లిష్ రచయిత్రి క్రిష్టినా రోసెటి రాసిన ఈ చర�
దేవుడి ఆశీర్వాదంతోనే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.