ధరల చదరంగంలో మిర్చి రైతులు నిలువునా దగా పడ్డారు. కాచుకొని కూర్చున్న వ్యాపారులు.. అదును చూసి దెబ్బకొట్టారు. నిరుడు ఇదే సీజన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్వింటాకు రూ.22 వేల చొప్పున వెచ్చించిన ఖరీదుదారులు.. ఈ ఏడ�
ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని రైతు సంఘాల నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. క్వింటా మిర్చికి రూ.25 వేలు ధర నిర్ణయించాలని, ఆ ధర ప్రకారం రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు ఖమ్మం వ్�
మిర్చికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని లాలాపురంలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బుధవారం మిర్చి పంటలను, కళ్లాలను పరిశీలించారు.
మిర్చి పంట రైతు కంట్లో కారం కొట్టింది. ప్రత్యేకమైన నడిగడ్డ భూముల్లో మిరప సాగు చేయగా.. ఆకుముడతతోపాటు ఇతర తెగులు సోకడం.. కాలం కలిసి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పోయిన ఏడాది మిరప వేసిన రైతులు లాభాల�
ఆరుగాలం కష్టపడి పంటను పండించి మార్కెట్కు తీసుకొస్తే కనీస మద్దతు ధర లభించడం లేదని శుక్రవారం రైతులు కన్నెర్ర చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట ఈ మేరకు కొన్ని గంటల పాటు ధర్నా చేపట్టారు. తెలిసిన వివరాల ప�
మిర్చి రైతులు భగ్గుమన్నారు. తేజ మిర్చి క్వింటాల్కు జెండా పాట రూ.20,100 కాగా, రకరకాల కారణాలు చెప్తూ రూ.12 వేల నుంచి రూ.17 వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారంటూ పలువురు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.