వానకాలంలో ముంపు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సమాయత్తం కావాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశించారు. సోమవారం వరంగల్ నగరానికి విచ్చేసిన ఆయన �
చారిత్రక చార్మినార్ చుట్టూ శిథిలావస్థకు చేరుకున్న నాలుగు ప్రవేశ ద్వారాలను పునరుద్ధరించనున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కుతుబ్ షా�
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషి ఫలించింది. రామగుండం కార్పొరేషన్కు నిధుల వరదపారింది. నగర ప్రజలకు చందర్, ఇచ్చిన మాట మేరకు అలుపెరుగని పోరాటం చేసి మరీ రూ.100 కోట్ల నిధులు సాధించారు.
కోకాపేట్లోని నియోపోలిస్ వేదికగా అంతర్జాతీయ నిర్మాణాలను చేపట్టేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ అన్నారు. గురువారం కోకాపేట్ నియోపోలిస్ రెండో దశ ఈ
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) కాంట్రాక్టు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ తెలిపారు. టోల్ -ఆపర�
ముథోల్ను మున్సిపల్గా ఏర్పాటు చేసేలా చూడాలని పురపాలక పట్టణ అభివృద్ధి సమాచార, పౌర సంబంధాల శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి �
వచ్చే నెల 11న నిర్వహించనున్న ఫార్ములా ఈ కార్ రేసింగ్కు నగరంలో ఇప్పటి నుంచే సందడి మొదలైంది. దేశంలోనే మొదటిసారిగా జరగనున్న ఈ పోటీలకు బుక్ మై షోలో టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి.