మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం మహాయుతి, ఎంవీఏ కూటముల పోరాటం తుది అంకానికి చేరుకుంది. ముఖ్యంగా మరాఠ్వాడాలో మహాయుతి కూటమికి పరీక్ష ఎదురుకానుంది. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడం, మరాఠా �
సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదుల వైఖరిపై భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. కేసులకు సంబంధించి న్యాయమూర్తులపై పడుతున్న ఒత్తిడిని ఎవ్వరూ పట్ట�
ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. 288 స్థానాలున్న అసెంబ్లీకి అక్టోబర్లో ఎన్నికలు జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార�
ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నిర్ణయించారు. ఈ డిమాండ్తో తాను వచ్చే నెల 20 నుంచి ముంబైలోని ఆజాద్
Vishal | తమిళ హీరో విశాల్ ముంబయి సెన్సార్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ హిందీ సెన్సార్ పనుల కోసం సంబంధిత అధికారులకు 6.5లక్షలు (3లక్షలు స్క్రీనింగ్ కోసం, 3.5 లక్షలు సర్టిఫికెట�