Chicken Center | అపరిశుభ్ర వాతావరణంలో విక్రయాలు జరుపుతున్న చికెన్ సెంటర్లను మేడ్చల్ మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం కమిషనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది
రెండు మూడు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన చికెన్ను సమీపంలోని వైన్షాపులకు, బార్లకు విక్రయిస్తున్న దుకాణాల్లో జీహెచ్ఎంసీ టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.
మార్కెట్లో చికెన్ ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. వారం రోజుల క్రితం వరకు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ధరలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కార్తికమాసం ఉండడంతో ప్రజలు చికెన్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపడంలేద�
చికెన్ అంటే ఇష్టపడే వారు చాలామందే ఉన్నారు. కొంత మంది వారంలో రెండు, మూడు సార్లు చికెన్ను తింటారు. అయితే రెండు నెలల క్రితం చికెన్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఒకానొక సమయంలో కిలో రూ.300దాటింది.
Acid attack | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో యాసిడ్ దాడి (Acid attack) జరిగింది. వేములవాడలోని తిప్పాపూర్లో చికెన్ నాణ్యత విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది.