చేవెళ్ల పార్లమెంటు పరిధిలో 70 శాతానికి పైగా బీసీలున్నాం. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ అభ్యర్థిదే గెలుపు. మెజార్టీగా ఉన్న బీసీల సమస్యలపై పార్లమెంటులో ఓ గొంతుక తప్పనిసరి అవసరం. చేవెళ్ల బీసీ సంఘాలు ఇదే ఆల
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసింది. అనంతరం జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి మొద�
చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిపిస్తే సబండ వర్గాలకు సేవ చేస్తానని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధ
ప్రతి ఓటరు ఓటు హకును తప్పనిసరిగా వినియోగించుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్లో ‘స్వీప్'పై నోడ
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై ఏ పార్టీ జెండా ఎగురనుందనేదానిపై జిల్లా అంతటా ఆసక్తికరంగా మారింది. చేవెళ్ల పార్లమెంట్ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి.
పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ అనేది ఒక అం�