ఎన్నికల సందర్భంగా చేవేళ్ల డిక్లరేషన్లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభు త్వం తక్షణమే అమలుచేయాలని లంబాడీ హకుల పోరాట సమితి(ఎల్హెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్నాయక్ డిమాండ్ �
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన 16 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నదని తెలంగాణ గిరిజన సంఘం నేతలు మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు తాజాగా మరో హామీపై చేతులెత్తేసింది. నిరుపేదలకు ఇంటిజాగలు ఇవ్వలేమని, ప్రభుత్వం వద్ద భూమి లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప�
చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని, లేకుంటే ఈ నెల 9న ఇందిరాపార్క్వద్ద ధర్నా చేస్తామని రాష్ట్ర ఆదివాసీ, గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ రూప్సింగ్ కాంగ్రెస్ ప్రభు�