బీరు ధరలు పెంచి ఇప్పటికే మద్యం ప్రియుల మీద భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ స్కాచ్ (ఐఎఫ్ఎమ్ఎల్) మద్యం రకాల ధరల పెంపునకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా దేశీదారు మద్యం ఏరులైపారుతున్నది. యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు ఆనుకుని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు ఉండడంతో దేశీదారు ప్రభావం ఇక్కడి మద్యం విక్రయాలపై
Liquor Price | రెండు తెలుగు రాష్ర్టాల మధ్య లిక్కర్ బంధం మంచి కిక్కుమీదున్నట్టు తెలుస్తున్నది. అస్మదీయ డిస్టిలరీలకు, బ్రూవరీలకు, సప్లయ్ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టే దగ్గర నుంచి, చట్టానికి, వైరిపక్షానికి
జిల్లా కేంద్రంలో నకిలీ మద్యం అమ్మకాలు బాహాటంగా జరుగుతున్నాయా ? కాస్ట్లీ విస్కీలో చీప్ లిక్కర్ కలిపి అమ్ముతున్నారా? అంటే నిజమే అనేది ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలో తేలిపోయింది.
Minister KTR | ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 50కే చీప్ లిక్కర్ అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్