కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి | కరోనా మహమ్మారి రెండో దశలో పంజా విసురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతా దళాల కొత్త ఆపరేషన్ దండకారణ్య ప్రతినిధి వికల్ప్ వెల్లడి తమకు తెలియదన్న ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు బస్తర్ (ఛత్తీస్గఢ్), ఏప్రిల్ 21: మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలన్న నిర
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆంద�
మావోయిస్టు హతం | ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మృతిచెందిన మావోయిస్టును వెట్టి హుంగాగా గుర్తించారు.
రాయ్పూర్ : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. కొవిడ్-19 కట్టడికి చత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్లో ఈనెల 9 నుంచి 19వరకూ సంపూర్ణ లాక్డౌన్ను రాష్ట్ర ప్�