మురళీకృష్ణ | ఛత్తీస్గఢ్ బీజాపూర్ నక్సలైట్లతో జరిగిన పోరులో వీరమరణం పొందిన జవాన్ మురళీకృష్ణ పార్థీవ సోమవారం రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
జగ్దల్పూర్ : నక్సల్స్తో పోరాటం నిర్ణయాత్మక దశకు చేరుకుందని ఈ దిశగా అమర జవాన్ల త్యాగాన్ని దేశం మరువదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చత్తీస్ఘఢ్లో శనివారం జరిగిన నక్సల్స్ దాడిలో మరణించిన జవాన�
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్- సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జవాన్ల మృతిపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నక్
కొత్తగూడెం క్రైమ్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 24 మంది జవాన్లు మృతిచెందినట�
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఎన్కౌంటర్లో ప్రాణ త్యాగాలు చేసిన ఆ అమరులకు �
నక్సలైట్ల దాడిలో ఐదుగురు జవాన్లు మృతి12మందికి గాయాలుమహిళా నక్సల్ మృతిఛత్తీస్గఢ్లోఎన్కౌంటర్ కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 3: దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయ�
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య శనివారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించగా మరో 14 మంది గాయపడినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలోని టారెమ్ సమీప అటవీ ప్రాంతంలో శన
రాయ్పూర్ : దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘోటియా సమీపంలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఏఎఫ్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు �
రాయ్పూర్: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.గురువారం ఉదయం నుంచి శుక్రవారం �