Narsapur Division | నర్సాపూర్ యువకులు ఇవాళ ఉదయం హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న నివాసంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కలుసుకొని.. సార్వత్రిక ఉద్యోగ అవకాశాలపై తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు.
మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్లో కలపాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్లో ఎమ్మెల్యే ప్రసంగ
జీహెచ్ఎంసీ ప్రకటించిన ‘ఎర్లీబర్డ్ స్కీం’కు విశేష స్పందన లభిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెలాఖరు 30వ తేదీ నాటికి ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంటూ ఆఫ
GHMC | హైదరాబాద్ : రికార్డు స్థాయిలో జీహెచ్ఎంసీ ( GHMC ) ఆస్తి పన్ను ( Income Tax ) వసూళ్లు అయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2000 కోట్ల నిర్ధేశిత లక్ష్యం పెట్టుకున్న జీహెచ్ఎంసీ.. మార్చి 31వ తేదీ రాత్రి 11 గంటల సమయానికి రూ. 1,681.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనందర్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.