తమిళ అగ్రహీరో విజయ్ సేతుపతి హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటైర్టెనర్గా ఈ సినిమా రూపొందనున్నట్టు మే�
‘విజయ్ సేతుపతి హీరోగా పూరీ జగన్నాథ్ పాన్ ఇండియా సినిమా..’ అనే వార్త మీడియాలో వచ్చిన నాటి నుంచి.. ఇండస్ట్రీలోనే కాక, జనబాహుళ్యంలోనూ ఈ వార్తే చర్చనీయాంశం. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అ�
రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్'. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మికౌర్ నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ముంబయిలో షూటిం
Puri jagannadh | మేకింగ్లో పూరీ జగన్నాథ్ స్టైలే వేరు. తక్కువ సమయంలో మంచి అవుట్ పుట్ను తీసుకురావడం ఈయనకే సాధ్యం.వారంలో కథ రాసి..రెండు మూడు నెలల్లోనే సినిమా షూట్ను పూర్తి చేసి థియేటర్లో విడుదల చేయగ�
Liger shoot cancelled | కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. మొత్తం అన్ని ఇండస్ట్రీల్లో మళ్లీ కరోనా మ్యూజిక్ మొదలైంది. అనుకున్నట్టుగానే మూడో దశ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కేవలం పది రోజుల్లోనే 15 రేట్ల కేసులు పెరిగాయి అంటే ప
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు వరుస క్రమంలో వారి నుంచి వివరాల సేకరణ ప్రారంభించారు. తెలంగాణ ఎక్సైజ్శాఖ నమోదు చే
ఒకప్పుడు టాలీవుడ్ కథానాయికగా అలరించిన ఛార్మీ ఇప్పుడు ఆఫ్ స్క్రీన్లో సందడి చేస్తుంది. పూరీ కనెక్ట్స్ వ్యవహారాలని చూసుకుంటూ నిర్మాణంలో భాగస్వామిగా మారుతుంది. కొద్ది రోజుల క్రితం ఇస్మార్ట్ శ�