లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ నకిరేకల్ సేవలు అభినందనీయమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ నకిరేకల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాటికల్ వృద్ధాశ్రమంలో ఎంపీ నిధులు రూ
ఆ యువజంట కల్యాణం లోక కల్యాణం కోరుకున్నది. పెద్దలు.. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటవుతున్న ఆ జంట పెండ్లి వేడుక బంధుమిత్రులకు ఆనందాన్నే కాకుండా.. అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో పెండ్ల�
సీసీసీ సింగరేణి ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల మహా సమ్మేళానికి అంతా సిద్ధమైంది. పాఠశాలకు చెం దిన పూర్వ విద్యార్థులు కొందరు ఆరు నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పథకం కింద ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు అత్యుత్తమ సేవలను అందిస్తున్న స్పర్శ్ హాస్పైస్ సంస్థ
కొందుర్గు : ప్రతి గ్రామంలో ధార్మిక కార్యక్రమాలు చేపడితే గ్రామాలు శుభిక్షంగ ఉంటాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం జిల్లెడు దరిగూడ కేంద్రంలోని ఆర్యసమాజ్ భవన్లో నిర్వహించిన 42వ యజు�