బైపాస్ రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని పేదలకు చెందిన ఇండ్లను పోలీసుల సాయంతో ఉన్నట్టుండి నేలమట్టం చేయడంతో బాధితుల బాధలు చెప్పుకోలేనివిగా మారాయి. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో జడ్చర్ల-కోదాడ జ�
చడీచప్పుడు లేకుండా పోలీసుల బందోబస్తు మధ్య చారకొండలోకి వచ్చిన బుల్డోజర్లు పేదల ఇండ్లపై పడ్డాయి. నివాసం ఉంటున్న వారు తేరుకొని ఏం జరుగుతుందని బయటకు వచ్చి చూస్తే.. బుల్డోజర్లు, జేసీబీలు ఇండ్లను నేలమట్టం చేస
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా చారకొండలో(Charakonda) ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో తరలిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) చారకొండలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై 29 ఇండ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మంగళవారం ఉదయం భారీ బందోస్తు మధ్య గ్�
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సంకటోనిపల్లికి చెందిన తాళ్ల రవీ
Nagarkurnool | చారకొండ మండలం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తుర్కల పల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న దిమ్మెను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో నలుగులు అక్కడిక్కడే