నగర శివారు ప్రాంతంలోని కొహెడ గ్రామానికి చెందిన వృద్ధురాలు పసుల నర్సమ్మ(65) స్వగృహం కాలనీలోని తన మూడో కుమారుడు శ్రీశైలం ఇంటి నుంచి సమీపంలోని రెండో కుమారుడు యాదగిరి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నది.
ఇళ్లలో ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలే లక్ష్యంగా బంగారు ఆభరణాల దోపిడీకి పాల్పడుతున్న పేరుమోసిన దొంగ పాపాని క్రాంతికుమార్(32)ను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.8 లక్షలు విలువచేసే 9.8 తులాల బంగ�
నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు పుస్తెల తాడు తెంచుకొని పారిపోయాడు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని హైమా�
హైదరాబాద్లో రాత్రి వేళల్లో మళ్లీ చైన్స్నాచింగ్లు పెరుగుతున్నాయి. మూడు నెలల కిందట నగరంలో రాత్రి అయ్యిందంటే చాలు స్నాచింగ్ ముఠాలు హాల్చల్ చేశాయి. ఆ ముఠాలను కట్టడి చేసేందుకు పోలీసులు డెకాయి ఆపరేషన్
జిల్లాలో దొంగలు మళ్లీ బీభత్సం సృష్టిస్తున్నారు. నిత్యం చోరీలు, దొంగతనాలతో రెచ్చిపోతున్నారు. రోజుకో ఊరిలో దొంగతనాలు చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. వేసవిలో వరుస చైన్స్నాచింగ్, దొంగతనాలు జరగ్గా,
ఒకేరోజు ఐదు వరుస చైన్స్నాచింగ్లకు పాల్పడిన చైన్స్నాచింగ్ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రూ. 5 లక్షల విలువజేసే 8 తులాల బంగారు గొలుసులు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నార�