జీఎస్టీ తగ్గింపుతో ఒకవైపు వాహన ధరలను తగ్గిస్తున్న ప్రస్తుత తరుణంలో జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మాత్రం తన వాహన ధరలను పెంచడానికి సిద్ధమైంది.
మెర్సిడెజ్ బెంజ్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో 12,768 కార్లను డెలివరీ చేసింది.ఈ సందర్భంగా మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ..
దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగం అంచనాలకుమించి రాణిస్తుండటంతో అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ఈ మార్కెట్పై దృష్టి సారించాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ వాహనాలను విడుదల చేయగా..తాజాగా జర్మనీకి చెందిన లగ్జరీ కా�
మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి మరో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.