కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా మరోసారి ఉద్యమ శంఖారావం మోగింది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 26 నుంచి 28 వరకు
గుర్తింపును దాచి ఓ మహిళను పెండ్లి చేసుకోవడం నేరం కిందకు వస్తుందని తాజా భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) బిల్లు పేర్కొన్నది. అదేవిధంగా పెండ్లి, ప్రమోషన్, ఉద్యోగం పేరుతో మహిళలను లైంగికంగా లొంగదీసుకోవడం తీవ
దేశ ఆర్థిక రాజధానిగా అవతరించే దిశగా తెలంగాణ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్నది. ఇప్పటికే అనేక అంశాల్లో శిఖర స్థాయికి చేరిన రాష్ట్రం, తాజాగా మరో ఘనత సాధించింది. పర్ క్యాపిటా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప�
నేడు హస్తినకు మంత్రులు, ఎంపీల బృందం బీజేపీ వల్లే ధాన్యం సేకరణపై గందరగోళం ఆ పార్టీ వైఖరిపై 20న ఊరూరా చావుడప్పు రైతుబంధు అమలు ఎట్టిపరిస్థితుల్లో ఆగదు మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, డిస�
పీఎం కేర్ నిధులతో కొనుగోలు చేసిన వాటిపై బాంబే హైకోర్టు స్పష్టీకరణ ముంబై, జూన్ 3: పీఎం కేర్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన వెంటిలేటర్లు పనిచేయకుండా ఎవరైనా కరోనా రోగి మరణిస్తే ఆ బాధ్యత కేంద్రానిదేనని బాంబే