దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో 30 రైళ్లను రద్దు చేసినట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట-విజయవాడ సెక్షన్ మధ్యలోని ఖమ్మంలో జరుగుతున్న రైల్వే నిర్వహణ పనులుతో ఆ మార్గంలో తిరిగే పలు రైళ్ల�
దక్షిణ మధ్య రైల్వేకు ఆరు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు వచ్చినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎస్సీఆర్ అవార్డులను అ�
Indian Railway | భారతీయ రైల్వేలో భాగమైన సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
వినాయక చవితికి ప్రత్యేక రైళ్లు | వినాయక చతుర్థి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. నాలుగు మార్గాల్లో 72 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు
ముంబై: రైల్వే పట్టాలపై పడిపోయిన బాలుడిని విరోచిత రీతిలో ముంబైకి చెందిన పాయింట్స్మ్యాన్ కాపాడిన విషయం తెలిసిందే. ఆ రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కేపై ప్రశంసల వర్షం కురిసింది. రైల్వేశాఖ మంత్రి పీయూష�