రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా ప్రయాణించే అన్ రిజర్వ్డ్ బోగీలైన జనరల్ కోచ్ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం రోడ్డు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించనుండగా, భూసేకరణ ఖర్చులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉంది.
డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులకు మరింత సమయం చిక్కింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకుగాను వార్షిక రిటర్నుల్లో ఉన్న వ్యత్యాసాలకు సంబంధించి డిమాండ్ నోటీసులు జారీ చేసేందు
ఓటీటీ నెట్వర్క్లు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్లను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాయని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొన్నది.
అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించకుండా చోద్యం చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా ఎనిమిదేండ్ల నుంచి కాలయాపన చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టడం వెనుక గల ఉద్దేశం ఇప్పుడు పూర్తిగా ప్రజల అనుభవంలోకి వస్తున్నది. బియ్యం, తృణధాన్యాలు, పప్పులు, పాలు, పెరుగు, రొట్టె పిండి వంటి సామాన్యులు ప్రతిరోజూ వాడే ఆహార పదార్థ�