కౌంటింగ్ కేంద్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మండలంలోని శ్రీ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడానికి ముందు కేంద్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నది. హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో బసచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మంగళవారం వి
చెక్ యువర్ ఓట్పై జీహెచ్ఎంసీ ద్వారా చేసిన అవగాహన ప్రచారానికి విశేష స్పందన వచ్చింది. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఓటరు నమోదుపై చెక్ యువర్ ఓట్ అవగాహన కార్యక్రమం ముమ్మరంగా చేపట్టినట్లు అధికారుల�
బీజేపీ సరారు రాబోయే ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్కు ప్రయత్నాలు చేస్తున్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన
కేంద్రం ఎన్నికల బృందం ఈ నెల 22న రాష్ర్టానికి రానున్నది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం 24 వరకు రాష్ట్రంలో పర్యటించనున్నది.