ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)ని అమలు చేయడం వల్ల ఎన్నికల బరిలో ఉన్న అన్ని పక్షాలకు సమాన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) చెప్పింది. దీని అమలును అంతరాయంగా చూడకూడదని తెలిపింది. 2023 మార్చిల�
ఏడు దశల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల సంగ్రామానికి తొలి అడుగు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం తొలి దశ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ర్టాలు/యూటీల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో �
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీకి సమాచారం అందించాలని నల్లగొండ జిల్లా కల
ఎన్నికల పండుగకు తెర లేసింది. సార్వత్రిక సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) శనివారం షెడ్యూల్ను విడుదల చేసింది. మే 13న తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుపనున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్, అక్టోబర్ 22, (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య దాఖలు చేసిన పిల్పై విచారణ ఈ నెల 25కు వాయిదాపడింది. ఈ పిల్ శుక్రవ�
న్యూఢిల్లీ, జూన్ 8: కేంద్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్చంద్ర పాండే నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. అనూప్ చంద్ర 1984 బ్యాచ్ ఉత్తర�