రైతుల శ్రేయస్సును విస్మరించిన 2024-25 బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న జిల్లా, మండల కేంద్రాల్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ మొండి చెయ్యి చూపడం సరికాదని, రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారో చెప్పాలని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బట్టు రాజశేఖర్ ప�
కేంద్ర బడ్జెట్లో బీహార్ రాష్ట్రంపై బీజేపీ సర్కారు వరాల జల్లు కురిపించింది. బీహార్లో అధికారంలో ఉన్న జేడీయూ ఎంపీల మద్దతుపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ర్టానికి నిధుల వరద పారించింది. తెల�
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాజధాని అమరావతి నిర్మాణం సహా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రం బడ్జెట్లో చోటు కల్పించింది. రాష్ట్ర రాజధాని �
ఈసారి కేంద్ర బడ్జెట్లో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖకు రూ.13,539 కోట్లు కేటాయించారు. 2023-24 సవరించిన అంచనాల ప్రకారం ఈ శాఖకు కేటాయించిన రూ.9,853.32 కోట్లతో పోలిస్తే ఈ నిధులు 37 శాతం ఎక్కువ. రూ.9,549.98 కోట్లను షెడ్యూల్ క�
కేంద్ర బడ్జెట్లో వివిధ టెలికం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించగా, అందులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కే లక్ష కోట్లకుపైగా ఇవ్వనున్నారు. అందులో బీఎస్ఎన్ఎల్ ఆధునీకరణ, పున
సార్వత్రిక ఎన్నికల ముంగిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేడు ప్రవేశ పెడుతున్న చివరి బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాత్కాలిక బడ్జెట్గానే పరిగణిస్తున్నప్పటికీ ఎన్నికల వేళ కేంద్రం ప్రకటించబోయే త