పాత పన్ను డిమాండ్ల ఉపసంహరణకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. 2015-16 మదింపు సంవత్సరం వరకున్న చిన్న పన్ను డిమాండ్ల ఉపసంహరణ కోసం ఒక్కో పన్ను చెల్లింపుదారునికి పర�
ప్యాకేజ్డ్ గంగాజలంపై 18 శాతం జీఎస్టీ విధింపు నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) గురువారం ఎక్స్లో వివరణ ఇచ్చింది.
అధిక వేతనాలపై పెన్షన్కు సంబంధించి ఉద్యోగుల జీతాల వివరాల అప్లోడింగ్ కోసం కంపెనీలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది.
మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంఆర్యూ సెట్) ఏప్రిల్ 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు వర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలను �
న్యూఢిల్లీ, మే 26: కాంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకున్న పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ జీఎస్టీఆర్-4 దాఖలు చేయడంలో జాప్యంపై విధించే ఆలస్య రుసుమును �