మోదీ సర్కారు శ్వేతపత్రం ఇవ్వాలి రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల కమ్మర్పల్లి, జనవరి 21: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశాన్ని ఏలుతున్న బీజేపీ సర్కా రు.. ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో
Amar Jawan Jyoti | పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుతూ ఉండే అమర జవాన్ జ్యోతిని కేంద్ర ప్రభుత్వం ఆర్పేయనుంది. శుక్రవారం నాడు ఈ జ్యోతిని తీసుకెళ్లి
‘కాకులను కొట్టి గద్దలకు వేయడం’ అంటే ఏమిటో ఘనత వహించిన మోదీ ప్రభుత్వానికి బాగా తెలుసు! గతేడాది కరోనా మూలంగా, లాక్డౌన్లతో పేదలు అల్లాడిపోతుంటే బిలియనీర్లు మాత్రం 102 నుంచి 142కు పెరిగిపోయారని ఆక్స్ఫామ్ న�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తీరని ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు మధు తీవ్రంగా ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్ట�
Trs Dharna | రైతుల నుంచి యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా..టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన రైతు ధర్నాకార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొన
ఎంతదాకా అయినా పోతామంటున్న రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనబోమన్న కేంద్ర బీజేపీ సర్కార్ నిర్ణయంపై సీరియస్ హైదరాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): రైతులకు కీడు తలపెట్టాలన్న ఢిల్లీ కుట్రలపై రాష్ట్ర ప్రభుత్వం