Chinnaswamy Stampede : భారత క్రీడా చరిత్రలో రెండో దుర్ఘటనగా పేర్కొనదగిన చిన్నస్వామి తొక్కిసలాట పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. జూన్ 4న జరిగిన ఈ సంఘటనపై యావత్ భారతం ఆర్సీబీని దుమ్మెత్తిపోయగా తాజాగ�
రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులను న్యాయస్థానాలు ఎలా పరిశీలిస్తాయని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేటాయింపులపై సమీక్ష చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన�
ఉత్తరప్రదేశ్ తపాలా శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం అంకుర్ గుప్తా 28 ఏండ్లుగా చేస్తున్న పోరాటం ఫలించింది. మెరిట్ సాధించినప్పటికీ అంకుర్ గుప్తాను వొకేషనల్ స్ట్రీమ్లో ఇంటర్మీడియెట్ ఉత్తీర�
తెలంగాణ, ఏపీకి ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) క్యాడర్ అధికారుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి తొందర ఎందుకని అడ్వకేట్ జనరల్ జే రామచందర్రావు ప్రశ్నించారు. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో సెంట్ర�
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్)లో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మొత్తం ట్రిబ్యునల్నే నీరుగార్చారు’ అని కేంద్రాన్ని మందలించింది. ఖాళీలను �