mobile phones | బాధితుల నుంచి ఫిర్యాదు రావడంతో వారికి సంబంధించిన ఏడు సెల్ ఫోన్లు రికవరీ చేసి వారికి అప్పగించామన్నారు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్. సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేశామన్నారు.
నిత్యావసర వస్తువుగా మారిన సెల్ఫోన్ పోగొట్టుకున్న వారికి సీఈఐఆర్ పోర్టల్ ఒక వరం లాంటిదని నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో స�
సెల్ఫోన్ జీవితంలో భాగమైంది. పెరిగిన సాంకేతిక కారణంగా మాట్లాడటానికే కాదు.. సమచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లంపులు చేయాలన్నా.. చదువు, పాటలు, సినిమాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఎదైనా దరఖాస్తు చేయాన్
సైబర్ నేరాలు లేదా ఆన్లైన్ ద్వారా ఆర్థిక నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930కి కాల్ చేయడం లేదా cybercrime.gov.inవెబ్సైట్లో రిపోర్ట్ చేయాలని డీసీపీ నర్సింహ సూచించారు. ఇక సెల్ఫోన్లను పోగొట్టుకున్న వారు సీఈఐఆర్
అపహరణకు గురైన సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ట్రాక్ చేసి గుర్తించిన ఎల్బీనగర్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతల నుంచి స్వాధీనం చేసుకున్న 90 సెల్ఫోన్లను బాధితులకు అందజేశార
పోగొట్టుకున్న ఫోన్లను పట్టుకోవడంలో మనమే నంబర్-1. ఎందుకంటే పోయిన ఫోన్లను పోలీసులు తిరిగి కనుక్కొని పోగొట్టుకున్న వారికి అందజేస్తున్నారు. ఇక మన ఫోన్లు ఎప్పుడైనా, ఎక్కడైనా మిస్ అయితే ఏంచేయాలో ఈ వీడియోపై �