మున్సిపల్ ఎన్నికలకు త్వరలోనే నగరా మోగనున్న నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో విలీన గ్రామాలకు సంబంధించి డివిజన్లు, వార్డుల పునర్విభజనకు రాష్ట్ర సర్కారు సోమవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది.
మున్సిపాలిటీగా ఉన్న పాలమూరు ఇక నుంచి కార్పొరేషన్గా మారనున్నది. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో దివిటిపల్లి, జైనల్లీపూర్ జీపీలను విలీనం చేస్తూ మొత్తం 60 వార్డులుగా నిర్ణయిస్తూ మున్సిపల్ కార్పోరేషన్గా �
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్యాదవ్ కోరారు. శుక్రవారం ఆయన సీడీఎంఏ దివ్య�
పట్టణాల్లో 19 నుంచి 27 వరకు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
పన్నుల వసూళ్లలో మంచి పురోగతి సాధిస్తూ పెబ్బేరు బల్దియా రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉన్నది. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల జాబితాను ప్రభుత్వం విడుదల చేయగా.. అందులో పెబ్బేరు నాలుగో స్థానాన్ని దక్కించుకు�
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ) నియంత్రణను సమర్థంగా అమలు చేసి, ఎస్యూపీ రహితంగా తీర్చిదిద్దిన పట్టణాలకు బహుమతులు ఇవ్వనున్నట్టు మున్సిపల్శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించాయి.