పార్కుచేసి ఉన్న బైకులను మారు తాళాలతో చోరీ చేస్తున్న నలుగురు నిందితులను కార్ఖానా పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. వీరినుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నార్త్ జోన్ కార్యాలయం
పట్టణంలోని రెండు వైన్స్ షాపుల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక చోరీ జరిగింది. స్థానిక చెరువుకట్ట సమీపంలోని భైరీ వైన్స్, లక్ష్మి వైన్స్ షాపు ల్లో నిందితుడు వెంటిలేటర్కు కన్నం పెట్టి చోరీకి పాల్పడ్డాడు. మ�
రాజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలు, వసతిగదులు, బస్టాండ్ తదితర చోట�
ప్రమాదాల నివారణకు చర్యలు సాధారణంగా క్రైం రేటు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి కొడంగల్, జనవరి 20 : జిల్లా పరిధిలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లాలోని 560 గ్రామాల్లో గ్రామానికి కనీసంగా 10 సీసీ కెమెరాలు �
ఎల్బీనగర్, జనవరి 18: ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలను తీసుకురావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపేట న్యూ మారుతీనగర్ �
సిటీబ్యూరో, డిసెంబర్ 29 : నాచారంలోని ఓ అమెరికా సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.18లక్షల విలువజేసే అత్యాధునిక 65 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి �
పహాడీషరీఫ్ : పోచమ్మ ఆలయంలో చోరి జరిగిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పహాడీషరీఫ్లో ఉన్న పోచమ్మ ఆలయంలో మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దొంగ మ
మోమిన్పేట : గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో నేరాలను నియంత్రించొచ్చని ఎస్పీ నారాయణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్న కొల్కుంద గ్రామంలో సర్పంచ్ కొనింటి సురేశ్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల�