భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు (Trump Tariffs) బుధవారం (ఆగస్టు 27) నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్పై మరో 25 శాతం టారీఫ్లు విధిం�
గ్రీన్ కార్డ్ హోల్డర్లు, నాన్ సిటిజన్స్ ఎల్లవేళలా తమ వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ను అందుబాటులో ఉంచుకోవాలని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) హెచ్చరించింది.
అమెరికాకు వెళ్లేవారి ఎలక్ట్రానిక్ డివైస్లను తనిఖీ చేసే అధికారం ఆ దేశ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)కి ఉంది. అమెరికాలో ప్రవేశించేవారి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రా�
హైదరాబాద్లో వారం రోజుల పాటు నిర్వహించిన సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమం (సీబీపీ) శనివారం ముగిసింది. భారత ప్రభుత్వ పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, పర�
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్పించారని, ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు (Female Journalists) కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు
గతంలో మండలవాసులు రక్త పరీక్ష చేయించుకోవాలంటే వ్యయ ప్రయాసలకోర్చుకోవాల్సి వచ్చేది. ఆదిలాబాద్, కరీంనగర్, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ వంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది.