Lalu Yadav | ఆర్జేడీ అధ్యక్షుడు (RJD president), బీహార్ మాజీ ముఖ్యమంత్రి (Bihar former CM), కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Kapil Dev | మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్దేవ్ అన్నారు. లోక్సభ ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ హర్యానాలో తన సతీమణితో కలిపి ఓటు హక్కు వ�
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 36.73 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారి ఓటేశారు.
Smriti Irani | కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ అయిన స్మృతి ఇరానీ (Smriti Irani) తన నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని అమేథి (Amethi)లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 9 గంటల వరకూ 10.28 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
People Cross Border To Vote | బంగ్లాదేశ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు ఓటు వేసేందుకు సరిహద్దు దాటారు. సుమారు 2500 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
VC Sajjanar | మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని చాటేది ఓటని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్లోని 375వ పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కును కుటుంబ సభ్యులతో కలిసి
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం జరిగింది. ఈ నేపథ్యంలో నోయిడాకు చెందిన రాజు కోహ్లీ అనే వ్యక్తి, సీఎం యోగి ఆదిత్యనాథ్ గెటప్ వేశాడు. ఆ వేషధారణలో సెక్టార్ 11లోని పోలింగ్ బూత్�