Kapil Dev | మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్దేవ్ అన్నారు. లోక్సభ ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ హర్యానాలో తన సతీమణితో కలిపి ఓటు హక్కు వ�
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 36.73 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారి ఓటేశారు.
Smriti Irani | కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ అయిన స్మృతి ఇరానీ (Smriti Irani) తన నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని అమేథి (Amethi)లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 9 గంటల వరకూ 10.28 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
People Cross Border To Vote | బంగ్లాదేశ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు ఓటు వేసేందుకు సరిహద్దు దాటారు. సుమారు 2500 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
VC Sajjanar | మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని చాటేది ఓటని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్లోని 375వ పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కును కుటుంబ సభ్యులతో కలిసి
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం జరిగింది. ఈ నేపథ్యంలో నోయిడాకు చెందిన రాజు కోహ్లీ అనే వ్యక్తి, సీఎం యోగి ఆదిత్యనాథ్ గెటప్ వేశాడు. ఆ వేషధారణలో సెక్టార్ 11లోని పోలింగ్ బూత్�