గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్దాలను పగులగొట్టి రూ. 2 లక్షలు నగదు ఎత్తుకెళ్లిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్, చింతలకుంట, సరస�
తాళం వేసిన ఇండ్ల లో చోరీ చేసి.. ఆపై ఆధారాలు దొరక్కుండా కారం చల్లి వెళ్లిన ఘటన నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తి వద్దకు వచ్చిన వారి నుంచి నగదు దోచుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకున్నది. సంబంధిత వన్టౌన్ ఎస్హెచ్వో డి.విజయ్బాబు తెలిపిన మేరకు వి�
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే భక్షకుడిగా మారాడు. ఏకంగా ఒక విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీకి పక్కా స్కెచ్ వేశాడు. కాని ఎంత పోలీసు అయినా అతడి ఆటలు సాగలేదు. ఆ పోలీసు అధికారి వేసిన ప్లాన్
వనస్థలిపురం, ఏప్రిల్ 16: పార్క్ చేసిన కారు అద్దం పగులగొట్టి ఇద్దరు వ్యక్తులు రూ.5 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యప
జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఒకే రోజు మూడు ఇండ్లల్లో భారీ చోరీలు జరిగాయి. మొత్తం 60 తులాల బంగారం, కిలోకు పైగా వెండి, రూ.5.20 లక్షల నగదు అపహరణకు గురైంది. బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని ప్రధ�