టైరు పేలడంతో అదుపుతప్పిన కారు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్న సంఘటన మహబూబ్నగర్ జిల్లాలోని హైవే-44పై చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్నగర్లోని న్యూ ప్రేమ్నగర్కు చెందిన మా�
గూగుల్ మ్యాప్ మరో మార్గం చూపించడంతో ఓ కుటుంబం ప్రమాదం బారిన పడింది. నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తుండడంతో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున
మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ యాక్సిడెంట్ చేయడంతోపాటు పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన యువజంటపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ మారేడ్పల్లికి చెందిన తీగ�
అదృష్టమంటే ఆ కారులోని ప్రయాణికులదే. ఆ ప్రమాద దృశ్యం చూసినవారెవరైనా కారులోని వారంతా చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరుగుతుందని భావిస్తారు. అయితే ఒంటిపై చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డారు.
స్నేహితుల సరదా ప్రాణాలనే బలి తీసుకున్నది. కారులో బయలుదేరిన వారి ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. యాదాద్రి జిల్లా జలాల్పూర్ వద్ద జరిగిన ఘోర దుర్ఘటనలో ఐదుగురు యువకులు మృతిచెందగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్�
అదుపుతప్పిన వేగంతో వచ్చిన ఓ కారు బంజారాహిల్స్లో బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్కు బయట ప్రహరీని, గ్రిల్స్ను ఢీకొట్టింది.బంజారాహిల్స్ రోడ్ నం. 6లో నివాసముంటున్న ఉత్సవ్ దీక్షిత్ (33) ప్లాస్టిక్ కం
నలుగురికి తీవ్రగాయాలు | కామారెడ్డి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం గన్పూర్ స్టేజీ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు వెంట నిలుచున్న వారిపైకి దూసుకెళ్లడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.