నాడు నేడు తెలంగాణకు శాపం కాంగ్రెస్ పార్టీనే. 60ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన మహనీయుడు కేసీఆర్ అని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు.
సీఎం కేసీఆర్కు సెంటిమెంట్గా ఉన్న హుస్నాబాద్లో ఎన్నికల తొలి ప్రజా ఆశీర్వాద సభ నేడు జరుగనున్నది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు హాజరు కానున్నారు.
బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. సీఎం కేసీఆర్కు సెంటిమెంట్గా భావించే హుస్నాబాద్లో ఎన్నికల తొలి ప్రజా ఆశీర్వాద సభ ఆదివారం నిర్వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రజాఆశీర్వాద స�
హుజూరాబాద్: అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, పనిచేసే ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కోరారు. మంగళవారం మండలంలోని కనుకు
వీణవంక: చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సంపాదించిన ఆస్తులను కాపాడువోవడానికి కేవలం తన స్వార్థం కోసమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు.మండలంలోని కనప�
కెప్టెన్ లక్ష్మీకాంతారావు | పార్టీ కోసం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు.
కరీంనగర్ : పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీనే ముఖ్యం. నాయకులు, కార్యకర్తలు ఎవరైనా పార్టీకి, క�