పేస్కు స్వర్గధామమైన పిచ్పై మన బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్ఇండియా విజయంతో ముగించింది. ఇప్పటి వరకు ఆసియా జట్టు టెస్టు విజయం సాధించని కేప్టౌన్లో రోహిత్ సేన గర్జించింది. తొలి ఇన
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోన్న మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ చేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టాలన
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోన్న మహిళల టీ 20 వరల్డ్ కప్ ఆఖరి సమరం ఈరోజు. ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా కేప్టౌన్లోని న్యూలాండ్స్లో టైటిల్ కోసం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేండ్లకోసారి నిర్వహిస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్నకు శుక్రవారం తెరలేవనుంది. కేప్టౌన్ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్లోశ్రీలంకతో ఆతిథ్య దక్షిణాఫ్రికా తలపడనుంది.
IND vs SA | సఫారీలతో మూడో టెస్టులో గెలుపే లక్ష్యంగా భారతజట్టు బరిలో దిగుతోంది. గాయంతో రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లీ.. మూడో టెస్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకు
IND vs SA | తొలి టెస్టులో ఘనవిజయం సాధించి, సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ గెలిచేందుకు బాటలు వేసుకున్న భారత్.. రెండో టెస్టులో చతికిలపడి ఓటమిపాలైంది. దీంతో కేప్టౌన్లో జరిగే మూడో టెస్టు కీలకంగా మారింది.
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడవ టెస్టులో ఆడేందుకు ఫిట్గా ఉన్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. రెండవ టెస్టుకు మిస్ అయిన కోహ్లీ.. ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేప్ టౌన్ వేదికగా రేపటి నుంచి మ�
కేప్టౌన్: మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆఖరి టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు శనివారం కేప్టౌన్ చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చ�